Physical assault on a minor girl in Madhya Pradesh: దేశంలో రోజుకు ఎక్కడోొ చోట అత్యాచార ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. గుణ జిల్లా చచోడా గ్రామంలో ఈ దారుణం జరిగింది. సామూహిక అత్యాచారానికి బలైన బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. శుక్రవారం సాయంత్రం ఈ…
School Girls Cleaning Toilets in Madhya pradesh: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లను క్లీన్ చేయడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ లోపాలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ వివాదంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్ అంది.