Viral Video: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద జనాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. గుజరాత్ నుంచి ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అక్కడ వాహనాల్లోనే కాదు.. ఏకంగా కుక్కర్లు, బాటిళ్లు, పాత్రలు, వాటర్ ట్యాంకుల్లో తీసుకుళ్తున్న వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరీ ఇలా ఉన్నారేంట్రా! అంటూ కామెంట్స్…
Rath Yatra Accident: గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుని రథయాత్రలో భారీ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని దరియాపూర్ కడియనక ప్రాంతంలోని ఓ భవనంలోని రెండో అంతస్తు బాల్కనీలో ప్రజలు నిలబడి రథయాత్ర చూస్తున్న సమయంలో కూలిపోయింది.