వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అదరడొగుతున్నాయి.. ఆగస్టు నెలలో జీఎస్టీ ద్వారా ఏకంగా రూ. 1,43,612 కోట్లు వసూలు అయ్యాయి.. 2021లో అదే నెలలో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 2022 ఆగస్టు నెల ఆదాయాలు 28 శాతం ఎక్కువ అని.. వరుసగా ఆరు నెలలుగా GST ఆదాయం రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ వసూలు అవుతుందని ప్రకటించింది కేంద్ర ఆర్థికశాఖ.. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం రూ.1,43,612 కోట్ల రూపాయల జీఎస్టీ…
వస్తు సేవల పన్ను రికార్డు స్థాయిలో వసూలు అవుతోంది. జులై 2021లో రూ.1,16,393 కోట్లు రాగా.. ఆగస్టు మాసానికి రూ.1,12,020 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టులో వచ్చిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.20,522 కోట్లుగా ఉంది. స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లుగా ఉన్నాయి. వీటితో పాటు సెస్సుల రూపంలో మరో రూ.8646 కోట్లు చొప్పున వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. జులై నెలతో పోలిస్తే…