Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..
- రామ మందిర నిర్మాణంతో ఆర్థిక పురోగతి..
- అయోధ్యలో మారిన ఆర్థిక ముఖచిత్రం..
- గతంలో కన్నా పెరిగిన వ్యాపారాలు..
- వలస వెళ్లిన వారు రివర్స్ మైగ్రేషన్..
Ram Mandir: దేవాలయాల గురించి పూర్తిగా తెలియని కొందరు, మేమే తెలివైన వాళ్లమని మాట్లాడుతూ.. గుడులను కడితే డబ్బులు వృధా, దేవాలయాల వల్ల ఏం జరుగుతుంది.? అని ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారికి అయోధ్యలోని రామ మందిరమే సమాధానంగా నిలుస్తుంది. ఒక దేవాలయం ఎంత ఆర్థిక మార్పును తీసుకువస్తుందో, ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందనే దానికి రామ మందిరం సాక్ష్యంగా నిలుస్తోంది. టెంపులు టూరిజం వల్ల ప్రజల వ్యాపారాలు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Read Also: Biryani Tax Scam: హైదరాబాద్ బిర్యానీ హోటళ్లలో భారీ స్కాం.. ఏకంగా రూ. 70 వేల కోట్లు..!
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
తాజాగా ఇండియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్ లక్నో(IIM-L) విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారం, రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనీయమైన ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ‘‘ ది ఎకనామిక్ రెనైసాన్స్ ఆఫ్ అయోధ్య: ఏ కేస్ స్టడీ ఆన్ రామ్ మందిర్’’ పేరుతో రిపోర్ట్ను విడుదల చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత ఈ ప్రాంతానికి పర్యటాకుల తాకిడి పెరిగిందని చెప్పింది.
ఆలయ ప్రారంభానికి ఏడాదికి 1.7 లక్షల మంది వస్తే, 2024 జనవరి తర్వాత తొలి 6 నెలల్లోనే 11 కోట్లకు పైగా సందర్శకులు అయోధ్యకు వచ్చారు. ఇది కొన్ని నెలల్లోనే 60 రెట్ల పెరుగుదల. అయోధ్య ప్రాంతంలో సుమారుగా రూ. 400 కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. స్థానిక వ్యాపారులు ఐటీ రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్లు చెల్లించడం పెరిగింది. ఇన్నాళ్లు పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. రివర్స్ మైగ్రేషన్ జరుగుతోంది. హోటల్స్ సంఖ్య పెరిగింది. ఆటో రిక్షాలు, హోమ్ స్టేలు, హోటళ్లు పెరిగాయి. రియల్ ఎస్టే్ట్ రంగం పుంజుకుంది. గతంలో వీధి వ్యాపారుల సంఖ్య 500 ఉంటే, ఇప్పుడు ఇది 2000లను దాటింది. ఒకప్పుడు బట్టల షాపులు 150 ఉంటే, ఇప్పుడు 500కు చేరాయి. బ్యాంకులు 15 ఉంటే, 60కు పెరిగాయి.
తాజావార్తలు
-
IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?