Mahindra Car Sales: GST రేట్ల తగ్గింపు, నవరాత్రి పండుగ సీజన్ కావడంతో కార్ల అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను కనిపించింది. విశ్లేషకులు గత సెప్టెంబర్ నెలను భారత ఆటోమొబైల్ పరిశ్రమకు చారిత్రాత్మక నెలగా చెప్పవచ్చని అంటున్నారు. ఈనెలలో మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన అత్యధిక కార్ల అమ్మకాల రికార్డును సాధించింది. సెప్టెంబర్లో కంపెనీ 56,233 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, గత ఏడాది అక్టోబర్లో నెలకొల్పిన దాని స్వంత రికార్డును ఈ కంపెనే బద్దలు కొట్టింది. READ…
GST 2.O.: జీఎస్టీ 2.O అమలుతో వివిధ రంగాలపై సానుకూల ప్రభావం కనిపిస్తోంది. పైగా జీఎస్టీ 2.O పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నూతన జీఎస్టీ నిర్ణయాలు దేశంలోని బొగ్గు రంగంపై సానుకూలంగా కనిపిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇద్దరికీ లాభం చేకూరేలా తాజా జీఎస్టీ నిర్ణయాలు సమతుల్యంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల్లో కోల్…
Maruti Suzuki sales: మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు సోమవారం నవరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నాయి. కొత్త జీఎస్టీ సంస్కరణ అమల్లోకి రావడంతో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం 25,000 యూనిట్లకు పైగా రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. త్వరలో 30,000 యూనిట్లను దాటే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. సోమవారం దాదాపు 80,000 కస్టమర్ తమ కార్లను పరిశీలించేందుకు…