భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి రెడీ అయ్యింది.. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది… ఈ అర్ధరాత్రి (శనివారం) 12.07 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ కొనసాగుతుండగా.. 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత.. అంటే ఇవాళ అర్ధరాత్రి 12.07 గంటలకు (23.10.2022)న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ను ప్రయోగించనున్నారు.. ఇక, ఈ…