దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది…
భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. గురువారం చెన్నైలో ఆయన కన్నుమూశారు. 98 యేళ్ల వయసులో ఆయన మరణించారు. ఆయన మొక్కలపై, వ్యవసాయం రంగంపై వివిధ పరిశోధనలు చేశారు. ఆయన విధానాలు, కొత్త వంగడాలు, గోధుమలో కొత్త రకాలను, హైబ్రిడ్ రకాలను కనుగోవడం ద్వారా భారత దేశం 1960 నాటి కరువు పరిస్థితులను ఎదుర్కోగలిగింది. భారత వ్యవసాయ రంగంలో ఆయన చెదరని ముద్రవేశారు. ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే…
నేరేడుచర్ల పట్టణంలో మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మన నేరేడుచర్ల పట్టణంలో సుమారు వంద సంవత్సరాల నుండి నేరేడుచర్ల పరిసర గ్రామ ప్రజలకు నీడనిచ్చి ఎంతోమంది తోపుడుబండ్ల వారికి ఉపాధి నిచ్చింది రావిచెట్టు. ఈ రావి చెట్టును నేరేడుచర్ల ప్రజల కోరిక మేరకు రీ ప్లాంటేషన్ చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి…