Noida Pod Taxi Service: దేశంలోనే మొట్టమొదటి పాడ్ టాక్సీ సర్వీస్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రారంభం కానుంది. యూపీలోని యోగి ప్రభుత్వం జేవార్ విమానాశ్రయం, ప్రతిపాదిత ఫిల్మ్ సిటీ (జేవార్ ఎయిర్పోర్ట్ నుండి ఫిల్మ్ సిటీ) మధ్య దేశంలోని మొట్టమొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్ను ఆమోదించింది.
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్(NMRC ) మెట్రోలో ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం నిరంతరం కృషి చేస్తోంది. నోయిడా మెట్రో ప్రయాణికులకు NMRC ఒక రిలీఫ్ న్యూస్ అందించింది. ఇకపై ఆక్వా లైన్లోని ప్రయాణికులు వాహనాల పార్కింగ్పై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రయాణికులు తమ వాహనాలను సులభంగా పార్క్ చేసి మెట్రోలో ప్రయా�
బర్త్డే రోజే ప్రాణాలు కోల్పోయింది ఓ రెండేళ్ల చిన్నారి. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.