ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయ�
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15త
అధికారపార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో ఆయన మాట చెల్లడం లేదట. ఒక అధికారి బదిలీ విషయంలో తల పట్టుకున్నట్టు ఒక్కటే గుసగుసలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నా హ్యాండ్సప్ అనేశారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకొచ్చిన సమస్యేంటి? లెట్స్ వాచ్..! వైరాలో ఎమ్మెల్యే మాట చెల్లుబాట