108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుకునే రోగులకు తక్షణ చికిత్స అందించడానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సిబ్బంది కోసం ఒక వాట్సాప్ గ్రూప్ సృష్టించబడిందని సూపరింటెండెంట్ వై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 1,500 నుండి 2,000 మంది జీజీహెచ్ను సందర్శిస్తున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో 60 నుంచి 80 మందిని 108 అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆస్పత్రికి చేరుతున్నారన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, 108 అంబులెన్స్ సిబ్బంది సంబంధిత…
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 67 మంది సిబ్బంది భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ పై సిబ్బంది పని చేస్తున్నారు. ఏప్రిల్ 30 తో గడువు ముగిసిన ఇప్పటివరకు కొనసాగింపు ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వం నుండి రెన్యువల్ ఉత్తర్వులు వస్తేనే జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తాం అంటున్నారు. రెన్యువల్ చేయకుంటే మే నెల వేతనం కూడా రాదంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. సిబ్బంది రెన్యువల్ పై కలెక్టర్, డిఎంఈ కి విన్నవించామంటున్న ఆసుపత్రి వర్గాలు… సిబ్బంది…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు…