ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుపై ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు 31.3 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. వాషింగ్ మెషీన్లు, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలు, యూపీఎస్ తదితర ఎలక్ట్రానిక్స్, వస్తువులు మొదలైన వాటిపై జీఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకు చిరునవ్వు తీసుకొచ్చింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు 'స్పెషల్ పే' పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Websites ban: ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు రావడంతో చదువుకునే పిల్లలకు ఫోన్లు తప్పనిసరై పోయాయి. పిల్లల చేతికి ఫోన్లు చేరడంతో వారంతా వాటితో ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. టీనేజ్.. ఇది ఆకర్షణలకు గురయ్యే వయసు. మీడియాలో పెరుగుతున్న అశ్లీలత్వం…