Amaravathi: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravathi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు ‘స్పెషల్ పే’ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. అయితే అంతకుముందు ఏపీలోని ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శుభవార్త ప్రభుత్వం తెలపడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కోర్టు సమన్లు..
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
మరోవైపు ఉద్యోగుల స్పెషల్ పే కి సంబంధించి 11 వ సిఫార్సులు యధాతథంగా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఒకటి రెండు కేటగిరీల ఉద్యోగులకు తప్ప.. మిగతా కేటగిరీల ఉద్యోగులందరికీ స్పెషల్ పే అందనుంది. ఈ స్పెషల్ పే 30 నుంచి 33 శాతం పెరుగుదలకు అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం స్పెషల్ పే పెంచినందుకు గాను ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..