తెలంగాణ రాష్ట్రంలో వరుస దొంగతనాలు ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్న నాగోల్ స్నేహపురి కాలనీలో బంగారం చోరీ ఘటన.. నిన్న బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ సైట్-2లో భారీ చోరి.. నేడు నిజామాబాద్ జిల్లా లోని సినీ పక్కిలో 13 లక్షలు చోరీ వరుస ఘటనలు సంచలనంగా మారాయి.