భారత టీ20 జట్టుకు శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్గా నియమితులైనప్పటి నుంచి ఓపెనర్గా ఆడుతున్నాడు. గిల్ రాకతో ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విడిపోయింది. అంతేకాకుండా సంజుకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకుండా పోతోంది. దక్షిణాఫ్రికాతో కటక్లో జరిగిన తొలి టీ20కి సంజు దూరమయ్యాడు. న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్లో ఈరోజు జరిగే రెండో టీ20 మ్యాచ్లో కూడా అతడికి చోటు దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గిల్, సంజు ఫామ్ చర్చనీయాంశంగా మారింది.…