Warangal Chapata Chilli: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాట మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప..
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించేవారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వాదన తర్వాత పెద్ద రాజకీయ వివాదం తలెత్తింది. తిరుపతి లడ్డూ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివేదిక కోరారు. తిరుపతి దేవస్థానం లడ�
మరో అదురైన గుర్తింపును సొంతం చేసుకుంది మన ఆత్రేయపురం పూతరేకు.. భౌగోళిక గుర్తింపుతో అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిటీతో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేర్చింది..