ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. GAIL ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్) 21, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్ స్ట్రెమెంటేషన్) 17, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 14, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(మెకానికల్) 8, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(బీఐఎస్) 13…
GAIL 391 Jobs: గెయిల్ ఇండియా లిమిటెడ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 8 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 391 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు. ఇందులో కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి మొదలైన వాటికీ సంబంధించిన పోస్ట్లు ఉన్నాయి. ఇందుకు అర్హత పోస్ట్పై ఆధారపడి ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి…
Gail Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు గెయిల్ ఇండియా లిమిటెడ్లో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ ఇండియా 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులు కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, బాయిలర్ ఆపరేషన్స్ ఇలా ఇతర విభాగాలకు సంబంధించినవి. వీటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఒకసారి చూద్దాం. గెయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం…
గెయిల్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్త భరోసా సెంటర్ ఏర్పాటు కోసం గెయిల్ ఇండియా లిమిటెడ్ మరియు భరోసా సొసైటీ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా, డీఐజీ బి సుమతి, భరోసా టెక్నికల్ డైరెక్టర్ మమతా రఘువీర్, గెయిల్ ఇండియా లిమిటెడ్ ZGM శరద్ కుమార్ తదితరుల సమక్షంలో మంగళవారం ఎంఓయూపై సంతకాలు జరిగాయి.…
ఆంధ్రప్రదేశ్ కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నది. దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్ పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే, పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి…