Panipuri Challenge in uttar pradesh: పానీపూరీ పేరు చెప్పగానే కొందరికి నోట్లో నీళ్లూరుతాయి. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ లాగించకపోతే కొందరికి ఏం తిన్నా రుచించదు. కరోనా లాక్డౌన్ సమయంలోనూ పానీపూరీ బండ్లు పెట్టలేదని ఏకంగా ఇళ్లల్లోనే పానీపూరీలు చేసుకుని మరీ లాగించేశారు మన పానీపూరీ ప్రియులు. ఈ రేంజ్లో పానీపూరీ లవర్స్ ఉంటే.. ఎవరైనా పానీపూరీ ఛాలెంజ్ అంటే ఎగబడకుండా ఉండగలరా?. అయినా ఓ వ్యక్తి బస్తీమే…
కొన్ని విచిత్రమైన పోటీలు ఉంటాయి.. వాటి వెనుక పబ్లిసిటీ స్టంటే ఉంటుంది.. తాజాగా, ఓ స్వీట్ షాపు నిర్వహకుడు ఓ భారీ సమోసా తయారు చేయించాడు.. దానికి సైజుకు తగ్గట్టుగానే ‘బాహుబలి’గా నామకరణం చేశాడు.. ఇక, ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేల బహుమతి ప్రకటించాడు.. అయితే, ఎక్కడైనా షరతులు ఉంటాయి కదా.. ఆ సమోసా తినడానికి కూడా కొంత టైం కేటాయించాడు.. అయితే, ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. ఈ దెబ్బతను…