భారత్లో ఫుడ్ డెలవరి యాప్లకు ఆదరణ పెరుగుతున్నది. గతేడాది ఫుడ్ డెలివరి యాప్ జొమాటో సంస్థ ఐపీఓకు వచ్చి భారీ సమీకరణ చేపట్టింది. ఇప్పుడు ఇదే బాటలో స్విగ్గీ కూడా నడవబోతున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో స్విగ్గి ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాయిటర్స్ సంస్థ తెలియజేసింది. ఐప�
భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్ లో మొత్తం 5 సార్లు ఐదుసార్లు తలపడగా అందులో మన ఇండియానే మొత్తం విజయం సాధ�