జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీప్రాంతంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. గ్రామ శివారు నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో మంటలు చెలరేగి వేలాది మొక్కలు అగ్నికి అహుతి అవుతున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇంప్రెస్ చేయడానికి ఆయన నానా పాట్లు పడ్డారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడికి ఒక్క ముక్క హిందీ రాదు.. తెలుగులో రాసుకొని హిందీలొ చదివాడు అని చెప్పారు.
వివేక్ అగ్నిహోత్రి..’ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం తో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించాడు.వివేక్ అగ్నిహోత్రి రీసెంట్ గా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ ఈ సినిమా సెప్టెంబర్లో విడుదలవగా.ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.ఈ దర్శకుడు నిత్యం తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు. ఏ సమస్యపై అయినా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తూ వుంటారు.ఈ దర్శకుడు ముఖ్యంగా బాలీవుడ్ పై విమర్శలు చేస్తూ వుంటారు. తాజాగా ఇండిగో ఎయిర్ లెన్స్పై ఆగ్రహం…
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో సామాన్య పౌరులను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గుగనిలో విధులు ముగించుకొని తిరిగి వస్తున్న కార్మికులను చూసి…
చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని షాంగ్కియు నగరంలో ఉన్న సెంట్రల్ మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 16 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలు ఎంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంటో చైనాలో ఇలాంటి మరణాలు వరసగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు.