Union Budget 2025 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి వ్యవసాయం, రైతులు, ఎమ్ఎస్ఎంఈలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ సోమవారం సమన్లు పంపింది.
Rupee Value: శుక్రవారం (డిసెంబర్ 27) నాడు భారత రూపాయి డాలర్తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయి 85.7గా నమోదు చేసింది. ఇది రూపాయి కొత్త రికార్డు కనిష్ట స్థాయి. రూపాయి 85.5 స్థాయిని దాటడం ఇది తొలిసారి. ఈ క్షీణతను నాన్-డెలివరేబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్లో డాలర్కు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా చూస్తున్నారు. ఈ పరిస్థితి వర�
BANK OF BARODA RECRUITMENT 2024: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ను జారీ చేసింది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ నవం�
దేశంలో అక్టోబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను శుక్రవారం కేంద్రం వెల్లడించింది. వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయని తెలిపింది. అక్టోబర్ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలైనట్లు చెప్పింది.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు.
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఆమె భారతదేశానికి మొదటి మహిళా ఆర్థిక మంత్రి మాత్రమే కాదు, ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.
Finance Tips: నేటి కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో జంటలు ఒకరికొకరు సరైన సమయం ఇవ్వలేకపోవడం చాలా సార్లు జరుగుతుంది.
బీజేపీ-శివసేన కూటమితో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక, అజిత్ పవార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.. తాను కోరుకున్న ఆర్థిక శాఖను ఆయన దక్కించుకున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నేడు కొత్త శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అజ