ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. చాలా చోట్ల ఈ విధానం అమల్లోకి రాకపోవడంతో ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. యాప్ డౌన్లోడ్కు తోడు.. ఫొటో అప్లోడ్ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు.. ఇక, ఈ విధానం.. ఉపాధ్యాయులపై కక్షసాధింపుగా ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.. సీఎం జగన్ కక్షసాధింపు చర్యలతో ఉపాధ్యాయులు బేజారెత్తుతున్నారు.. పీఎఫ్ నిధులు ఇంకా…