నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ఖాళీలు ఉన్న పలు సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా ఈఎస్ఐసీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ బీమా సంస్థ, తాజాగా గ్రూప్- సీ విభాగంలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ esic.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1038…
ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మొన్నీమధ్య ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. తెలంగాణా పరిధిలో పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన…
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఈఎస్ఐసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ రీజినల్ కార్యాలయాలు/ ఆసుపత్రుల్లో కింది పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,038 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..తెలంగాణ రీజియన్లో 70 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి…