కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ లను అందిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు మంచి గిఫ్ట్స్ ను ఇస్తుంటాయి. కంపెనీ వృద్ధిలో భాగమైన ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా భావిస్తుంటారు. ఇదే విధంగా ఓ కంపెనీ యజమాని ఉద్యోగుల పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. వచ్చిన లాభాల్లో అధిక భాగం ఉద్యోగులకు పంచారు. ఏకంగా రూ. 240 కోట్లు బోనస్ గా పంపిణీ చేశారు. అతను ఎవరో కాదు చైనీస్ బాస్ తన కంపెనీ లాభాలలో మూడింట రెండు వంతులను…
Bumper Offer: చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ మరోసారి తన ఉద్యోగులకు అద్భుతమైన బోనస్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్గా అందజేసింది. అయితే, ఈ బోనస్ను ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా నిర్వహించింది కంపెనీ యాజమాన్యం. ఇందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు. Also Read: BSNL: వినియోగదారులకు షాక్.. సూపర్ హిట్ ప్లాన్స్ను తర్వలో నిలిపేయనున్న బిఎస్ఎన్ఎల్ ఇక ఈ మొత్తాన్ని పంపకం…