Xiaomi MS11 Electric Car Pics caught on road: పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’ కార్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. షియోమీ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. షియోమీ ఎంఎస్11 (Xiaomi MS11 Electric Car) పేరుతో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది.…
మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కార్ కామెట్ ధరను ఈరోజు వెల్లడించనుంది. ఇది కార్ల తయారీదారు నుండి చౌకైన, చిన్నదైన, ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది.
Hyundai Cars : భారత దేశం హ్యుందాయ్ మోటారు కంపెనీకి అతిపెద్ద కొనుగోలుదారు. ఇటీవలె ఆ కంపెనీ 2023లో తీసుకురాబోతున్న టాప్ 5 కార్లను ఆటో ఎక్స్పో 2023లో విడుదల చేసింది.
Citroen e-C3 electric hatchback: ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో మార్కెట్ రారాజుగా ఉంది టాటా. టాటా వరసగా తన ఈవీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో టాటాను తట్టుకునేందుకు ఇతర కంపెనీలు కూడా తమ ఈవీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పోలో హారియర్ ఈవీని తీసుకువచ్చి…
World's first solar car Light Year 0: ప్రపంచవ్యాప్తంగా కర్భన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో సంప్రదాయ పెట్రోల్, డిజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్లా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో పాటు ట్రక్కులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో పూర్తిగా వాహనరంగాన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఏలే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే అన్ని ఆటోమేకింగ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇండియాలో టాటాతో…
భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతోంది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. టాటా నుంచి ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు ఉండగా… తాజా నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ బైయింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లలో నెక్సాన్ టాప్ ప్లేస్…
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. టెస్లా కార్లు భారీ ఆదరణను పొందుతున్నాయి. టెస్లాకు భారీ ఆదరణ రావడంతో టాప్ కంపెనీగా అవతరించింది. అయితే, అమెరికా కన్సూమర్ రిపోర్ట్స్ 2022 ప్రకారం అత్యుత్తమ కార్లలో ఫోర్ట్ ముస్టంగ్ మాక్ ఈ అనే కారు అగ్రస్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా టెస్లా మోడల్ 3 కారు ప్రపంచంలో టాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఏడాది మోడల్ 3 కారును ఫోర్డ్ ముస్టంగ్ మాక్…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును…