టెర్రరిస్టులు ఆదిలాబాద్ ను సేఫ్ జోన్ గా భావిస్తున్నారా? పోలీసులను పక్కదారి పట్టించేందుకే ఆదిలాబాద్ పేరెత్తుకున్నారా? ఇంతకీ ఆదిలాబాద్ లొకేషన్ ఎందుకు చెప్పారనే దానిపై నిఘా వర్గాల ఆరా ముమ్మరం అయింది. వాస్తవంగా ఖలిస్తాన్ కు ఇక్కడ నెట్ వర్క్ ఉందా? ఉంటే ఎవ్వరు…స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా? ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే పసిగట్టలేదా? ఇంతకీ హర్యానాలో పట్టుబడ్డ ఉగ్ర ముఠా ప్లానేంటి? కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తు ఎక్కడికొచ్చింది..రాష్ట్ర పోలీస్ విభాగం…
జార్కండ్ లాతేహర్ జిల్లా లో మావోయిస్టుల డంప్ లభ్యం అయింది. జాగార్ లోహార్ గాడా అటవీ ప్రాంతంలో సిఆర్ పిఎఫ్ ,జార్కండ్ పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. పోలీసులకు లభించిన డంప్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇన్సాస్ రైఫిల్ 1590 కాట్రిడ్జ్ లు, 19 మ్యాగజైన్ లు 187 డిటోనేటర్లు , ఒక హ్యాండ్ గ్రైనేడ్ ,13 ఐఈడిలు భ్యాటరీలు , వైర్లు స్వీధీనం చేసుకున్నాయి భద్రతాదళాలు. మావోయిస్టు పార్టీ రీజనల్ కమాండర్ రవీందర్…
ఏవోబీ సరిహద్దుల్లో భారీ ప్రమాదం తప్పింది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు భారీ డంప్ కనిపించింది. ఈ డంప్ లో ఏడు ఐఈడీ బాంబ్ లను పేల్చివేశాయి పోలీస్ బలగాలు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని ప్రకటించారు పోలీసులు.ఈ డంప్ కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది.