దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో కివీస్ 251 పరుగులు చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచేందుకు భారత్ 252 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ మొదట్లో న్యూజిలాండ్ జట్టు 270-280 స్కోరును సులభంగా సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాటర్స్కి సాధ్యం కాలేదు. 4 క్యాచ్లు వదిలివేసినప్పటికీ.. భారత స్పిన్నర్లు న్యూజిలాండ్పై అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 251 పరుగులకే పరిమితం చేశారు.
భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను చూడటానికి యుజ్వేంద్ర చాహల్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకున్నాడు. కానీ ఒంటరిగా కాదు. ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య.. అతను ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. మ్యాచ్ సమయంలో కెమెరా మ్యాన్ చాహల్, తన కొత్త స్నేహితురాలిపై దృష్టి పెట్టాడు.
పాకిస్తాన్ టీం కొత్త కోచ్గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్గా అనుభవం ఉన్న నాజర్కు దుబాయ్లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై దుమ్మురేపిన భారత్, అదే జోరు కొనసాగించింది. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఈజీగా విజయం సాధించింది. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన హాంకాంగ్, టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఇచ్చింది. 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది భారత్… ఇక 193 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన హాంకాంగ్, ఏమాత్రం నిలకడగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటిగా బంతులు విసిరి,…
ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కే ఉన్న… ఇండియాలో కరోనా కారణంగా దానిని యూఏఈ లో జరుపుతుంది. అక్కడ కూడా అన్ని కరోనా నియమాల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు 70 శాతం సామర్థ్యంతోనే మ్యాచ్లను నిర్వహించారు. కానీ తాజాగా.. ఈ నవంబర్ 14న జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు వంద శాతం ప్రేక్షకులను అనుమతించారు. దాంతో ఫైనల్ మ్యాచ్ జరగనున్న…