Governors Conference : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన శుక్రవారం రెండు రోజుల గవర్నర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఈ గవర్నర్ల సదస్సులో మూడు కొత్త క్రిమినల్ చట్టాల
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది జులై
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.