కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు టైమ్ కు ఇవ్వడానికి సైతం వెనకాడుతుంటాయి. నెలంతా పనిచేసి శాలరీ ఎప్పుడొస్తుందో అని ఉద్యోగులు ఎదురుచూస్తుంటారు. శాలరీ గురించి అడిగినా సరైన సమాధానం చెప్పరు. ఇక ఇంక్రిమెంట్స్ సంగతి దేవుడెరుగు.. వచ్చే జీతం టైమ్ కు వస్తే చాలు అని అనకుంటుంటారు. అయితే ఓ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న తమ ఉద్యోగులకు శాలరీలే కాకుండా పండగ వేళ కార్లను బహుమతిగా ఇస్తూ…
Karnataka: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దివాళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ దివాళి సందర్భంగా పలువురు తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తుంటారు.
దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్…