బాలీవుడ్ భామా దిశా పఠాని ఒకవైపు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అటు సినిమాలతోనే కాకుండా హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది దిశా పఠాని
Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం ఫోటోషూట్లతో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ బాలీవుడ్ నటి తన బోల్డ్ లుక్స్తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు. బికినీ వేసినా, స్పోర్ట్స్ బ్రా ,ప్యాంటీలతో పోజులిచ్చినా దిశా పటాని ఎప్పుడూ తన బోల్డ్ స్టైల్ స్టేట్మెంట్లతో తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రసిద్ధ కాల్విన్ క్లైన్ లోదుస్తుల బ్రాండ్లో నాలుగు…
Leela Pavithra murder case: మంగళవారం బెంగళూరులో లీలా పవిత్రను కిరాతకంగా కత్తితో పొడిచి ఉన్మాది దినకర్ హత్య చేయడం కలకలం రేపింది.. అయితే.. ఇవాళ బెంగళూరులోనే లీలా పవిత్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జగన్నాథపురంలో నివాసం ఉంటున్నారు లీలా పవిత్ర తల్లిదండ్రులు.. ఇప్పటికే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులుగా అప్పగించారు బెంగళూరు పోలీసులు.. తల్లిదండ్రులకు లీలా పవిత్ర (28) ఏకైక కుమార్తె కావడంతో.. వారిని అదుపుచేయడం ఎవరి తరం కావడంలేదు.. కాగా,…
అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ ‘దిశా పటాని’. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాలో గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన దిశా పటాని, ‘ధోని’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీలో పూర్తిగా హోమ్లీ లుక్ లో కనిపించిన దిశా, నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది.…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టం అన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడాం. బాధితురాలికి మెరుగైన వైద్యం…
ఏపీలో శాంతిభద్రతల పరిస్ధితులు, హోంశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఏసీబీ, దిశ, ఎస్ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్ రూపొందించాలన్నారు. నెలరోజుల్లోగా యాప్ రూపకల్పన చేయాలన్నారు. ఆడియోనూ ఫిర్యాదుగా పంపొచ్చు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ…
మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఆధునిక ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న మహిళలే. మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయి. మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం…
బాలీవుడ్ మెగాస్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ట్విట్టర్ లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. “బాయ్ కాట్ సల్మాన్ ఖాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అసలేం జరిగిందంటే… సల్మాన్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 33 ఏళ్ళు అవుతోంది. సల్మాన్ 1988లో “బివి హో తో ఐసి” అనే ఫ్యామిలీ డ్రామాతో మూవీ ఎంట్రీ ఇచ్చారు.…
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దిషా పటాని ఎప్పటికప్పుడు తన హాటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపుకు మళ్లించుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మరోమారు బికినీ పిక్ తో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది దిశా. టైగర్-ప్రింట్ బికినీలో బీచ్ వద్ద ఇసుకలో పడుకుని ఉన్న దిశా లుక్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. దిశా షేర్ చేసిన ఈ త్రో…