మంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు గా విష్ణు ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ప్రస్తుతం…
మంచు విష్ణు.. మోసగాళ్లు సినిమా తరువాత మరో సినిమా చేసింది లేదు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసిన సంగతి తెల్సిందే. ఆ తరువాత విష్ణు మా రాజకీయాల్లోకి దిగడం, ప్రెసిడెంట్ కావడం, మధ్యలో కరోనా దెబ్బ వెరసి కొన్ని రోజులు విష్ణు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముద్నుకు రానునంట్లు ఇటీవల ప్రకటించాడు. నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో విష్ణు ఒక…