తమిళనాడులోని చైన్నై ఎయిర్పోర్టులో భారీగా డైమండ్స్ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఓ దుబాయ్ ప్రయాణీకుడి వద్ద నుంచి 5.76 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు అధికారులు అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వజ్రాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి, వజ్రాలను దాచిన ట్రాలీ బ్యాగ్తో దుబాయ్కు వెళ్లేందుకు యత్నించిన ప్రయాణికుడు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల స్కానింగ్లో బండారం బట్టబయలైంది. Read Also:174…
ఢిల్లీ అతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సారి భారీగా వజ్రాలు పట్టుబడ్డాయి. రోజు రోజుకు కేటుగాళ్లు మితిమీరిపోతున్నారు. అధికారుల కంటబడకుండా ఉండేందుకు కొత్తకొత్త విధంగా విలువైన వస్తువులనై అక్రమంగా తరలిస్తున్నారు. అయితే తాజాగా హాంగ్కాంగ్ నుంచి ఢిల్లీకి ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్లో కస్టమ్స్ అధికారులు భారీగా వ్రజాలను గుర్తించారు. అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్స్లో వజ్రాలు ప్యాకింగ్ చేసి స్కానింగ్లో తెలియకుండా ఉండేందుకు కార్బన్ పేపర్ను చుట్టారు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు…