రక్తంలో చెక్కర స్థాయిలు పెరగడం కారణంగా డయాబెటిస్ కు గురవుతుంటారు. ఇన్సులిన్ లోపం కారణంగా ఇది సంభవిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు డయాబెటిస్ పేషెంట్స్ కు తీపి కబురు అందింది. భారత్ లో ఓజెంపిక్ ఔషధం వాడకానికి ఆమోదం లభించింది. భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ, సెంట్రల్ డ్రగ్స్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (CDSCO), టైప్ 2 డయాబెటిస్ ఉన్న వయోజన రోగులకు ఓజెంపిక్ (సెమాగ్లుటైడ్)ను ఆమోదించింది. Also Read:Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ…
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్. మధుమేహ చికిత్సకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ ధరలు భారీగా తగ్గాయి. అత్యంత చౌకగా మారాయి. డయాబెటిస్లో ఉపయోగించే ఎంపాగ్లిఫ్లోజిన్ అనే ఔషధం పేటెంట్ గడువు ముగిసినందున భారత్ లో దాని ధర బాగా తగ్గింది. దీని ధర ఇప్పుడు దాదాపు 90 శాతం తగ్గింది. రూ. 60 నుంచి రూ. 5కి ట్యాబ్లెట్ ధరలు తగ్గిపోయాయి. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత దాని జనరిక్ మందులు మార్కెట్లోకి వచ్చాయి. Also Read:Delhi Capitals…
Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.