ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సునామీ సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది, కేవలం ఎనిమిది రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఇండియన్ సినిమాగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద ఒక కొత్త అధ్యాయం మొదలైంది. జియో స్టూడియోస్…
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇందులో ఇండియాలోనే రూ.…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ ముగిసినా, వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శించడం విశేషం. సోమవారం ఒక్క రోజే ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి…
‘రాకెట్రీ’లో మాధవన్ నటన కాదు జీవించాడు నంబి నారాయణన్ అనే ఇస్రో శాస్త్రవేత్తగా దేశం కోసం చేసిన సేవలు ఎదుర్కొన్న అవమానాలు కుటుంబం పడిన బాధ అన్నింటినీ ఎంతో ఎమోషనల్గా చూపించాడు మాధవన్. ప్రత్యేకంగా బరువు పెరగడం తగ్గడం మేకప్ లేకుండా లుక్ మార్చుకోవడం ఆయన డెడికేషన్కి ఉదాహరణ. టెక్నికల్ విషయాలు ఎక్కువగా ఉన్నా సెకండాఫ్లో వచ్చే ఎమోషన్స్ సినిమాకు హార్ట్గా నిలిచాయి. Also Read : Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన…
బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం ముంబైలో సందడి చేశారు. రణవీర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ జంట తొలిసారిగా బహిరంగంగా కనిపించడం విశేషం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విజయంపై దీపికా సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన తెలపకపోవడంపై నెట్టింట రకరకాల చర్చలు నడిచాయి. ముంబైలో జరిగిన ‘ధురందర్ 2’ ప్రత్యేక ప్రదర్శనకు దీపిక…
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. అయితే, సినిమా ఇంతటి ఘనవిజయం సాధిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో జరిగిన పొరపాటు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. Also Read : Pawan Kalyan…
బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఆదిత్య ధర్’ తెరకెక్కించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. గతేడాది చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ఏకంగా రూ. 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే.. తక్కువ గ్యాప్లోనే సెకండ్ పార్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్య ధర్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్గా…
Dhurandhar 2: ప్రస్తుతం సినీ ప్రపంచంలో ‘ధురంధర్ 2’ పేరు మార్మోగిపోతోంది. ‘ధురంధర్: ది రివెంజ్’ అనే పవర్ఫుల్ టైటిల్తో వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజే రికార్డులను బద్దలు కొట్టింది. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ పాత్రలతో పాటు కొన్ని కొత్త పాత్రలు కూడా చేరడం విశేషం. ఈ స్టోరీలో ఆ పాత్రల వివరాలను తెలుసుకుందాం. READ ALSO: GaddarFilmAwards…