ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు బ్యాడ్ లక్ వెంటాడుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. Also Read:Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది! ‘అల వైకుంఠపురములో’ తర్వాత పూజా నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి.…
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని 25,000 మంది కేంద్ర భద్రత బలగాలు ముట్టడి చేశాయని సమాచారం నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాడవి హిడ్మ, దేవా ను లక్ష్యంగా చేసుకొని బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందుతుంది. కగార్ పేరుతో ఇప్పటికీ జనవరి ఒకటి నుంచి 560 మందిని ఎన్కౌంటర్ పేరా కాల్చి చంపి రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. 25వేల మంది కేంద్ర బలగాలు వెంటనే వెనక్కి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక్కప్పుడు చక్రం తిప్పింది పూజా హెగ్డె. కెరీర్ బిగినింగ్ లోనే తన అందం,నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది ఈ చిన్నది. మధ్యలో ఇక్కడ అవకాశాలు తగ్గడం వరుస అపజయాలు ఎదురవ్వడంతో బాలీవుడ్ లోకి జంప్ అయిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా కొంత నిరాశే చవి చూసింది. కానీ ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస ప్రజెక్ట్లు లైన్ లో పెట్టించి పూజ. ఇదిలా…
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్…
బాలీవుడ్ హీరో షాదీ కపూర్ సినీ కెరీర్ ఒక హిట్ మూడు ఫ్లాప్స్ అన్నట్టు సాగుతుంది. కబీర్ సింగ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు షాహిద్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019లో రిలీజై రూ. 370 కోట్లను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత ఆ రేంజ్ కొట్టడానికి షాహిద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ప్రతి సారి నిరాశ ఎదురవుతుంది. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టి…
ఈ ఏడాది బాలీవుడ్ యాంటిసిపెటెడ్ చిత్రాల్లో ఒకటి దేవా. షాహీద్ కపూర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో షాహీద్ పోలీసాఫీసర్ పాత్రలో పూజా హెగ్డే జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో ఇచ్చిన కల్ట్ హీరో ఇమేజ్ ఇవ్వడంతో మరోసారి ఆ క్రేజ్ నిలబెట్టుకునేందుకు సౌత్ దర్శకుడికి అవకాశమిచ్చాడు. దేవాకు మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ వర్క్ చేస్తున్నాడు. ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ గా…
Pooja : పూజా హెగ్డే కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరితోనూ కలిసి నటించింది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్, వెంకటేష్ సహా టాప్ హీరోలు అవకాశాలిచ్చి ఆమెను ఎంకరేజ్ చేశారు.