ఏపీలో పీఆర్సీ రగడ ఇంకా చల్లారలేదు.పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వ చర్చల అనంతరం తమ పోరాటాన్ని ఆపేశారు. అయితే మరో వర్గం మాత్రం పీఆర్సీ స్ట్రగుల్ కమిటీపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల విమర్శలపై ఘాటుగా స్పందించింది పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ. ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఫిర్యాదు చేశారు న�
సోషల్ మీడియాలో కామెంట్లు శృతిమించుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. సెలబ్రిటీలు, రాజకీయనేతలు, సినీతారలు.. ఇలా ఒకరిని కాదు.. అసభ్యకరమైన బూతులు, కామెంట్ల రూపంలో వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది