ఇవాళ (శనివారం) దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో చేయనున్నారు. ఆ రోడ్ షోలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు.
ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ నిర్వాహకుడిపై ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు శశి గార్డెన్లో నివాసముంటున్నాడు. అయితే.. తన ఇంటి పక్కన ఉండే అక్రమ్ అనే వ్యక్తి తనపై కార్పొరేషన్తో పాటు ఇతర విభాగాల్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా.. బేకరీ కారణంగా తన ఇల్లు వేడి అవుతుందని.. బేకరీని మూసివేయాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
భారతదేశంలోని డానిష్ రాయబారి ఫ్రెడ్డీ స్వెన్ మే 8న తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో ఒక వీడియోను పంచుకున్నారు. అది కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, ఎంబసీ భవనం వెలుపల చెత్త కుప్ప కనిపించింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మధ్యంతర బెయిల్పై విడుదల చేస్తే.. అధికారిక విధులను నిర్వహించొద్దని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది.
Bomb threats: కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పలు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. ఇదిలా ఉంటే సోమవారం అహ్మదాబాద్లో పలు స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా రోడ్డు పక్కన ఫుడ్ కార్ట్పై రోల్స్ చేస్తున్న యువకుడి వీడియోను ఆన్లైన్లో షేర్ చేశారు. ఆ విడియోలో జస్ప్రీత్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఎగ్ రోల్ను తయారు చేయడం చూడవచ్చు.
సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బాగా పాపులర్ అవుతున్నారు. వారి కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో ‘కుమారి ఆంటీ’ ఇలానే మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. ఇకపోతే ఆమె దుకాణానికి సీఎం వస్తానని హామీ ఇవ్వడంతో ఆమె మరింత స్టార్ అయిపోయింది. Also…
Arvinder Singh Lovely: లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కి భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Delhi : రోజువారీ జీవితంలో పాలు చాలా ముఖ్యం. ఉదయం టీ నుండి రాత్రి వరకు ఉపయోగించబడుతుంది. అయితే మీరు తీసుకునే పాలు ఎంత సురక్షితమో తెలుసా? ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో నివేదిక దాఖలైనందున ఈ ప్రశ్న అడుగుతున్నాం.
Bomb Threat : ఢిల్లీ-ఎన్సీఆర్లోని దాదాపు 223 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ పంపేందుకు మెయిల్ ఐడీలు కొంతకాలంగా సృష్టించబడ్డాయి. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు మెయిల్ ఐడీ క్రియేట్ అయినట్లు చెబుతున్నారు.