ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.
Heavy Snowfall: దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఈ రోజు (జనవరి 10) ఉదయం ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలోకి ఏదో విధంగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. దేశంలోని పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు.
Heavy Drug Seizure: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు.
బంగారం ప్రతి ఒక్కరికీ అవసరమే కానీ, అది దొంగ సొత్తు అయితే.. అందరికి ప్రమాదమే. విదేశాల నుంచి తీసుకువస్తూ విమానాశ్రయాల్లో పట్టుపడుతుంటారు కొందరు. దేశ విదేశాల నుంచి వారి టాలెంట్ ఆధారంగా బంగారాన్ని పెస్టులా, రేకుల్లా, చైన్ రూపంలో, టాబ్లెట్ల, బిస్కెట్ల రూపంలో ఏదో ఒక విధంగా రాష్ర్టంలో తీసుకు వచ్చేందుకు పలురకాల ప్లాన్స్ వేస్తూ వస్తుంటారు. కానీ అక్కడ నుంచి తప్పించుకున్నా కస్టమ్స్ అధికారుల చేతుల్లో మాత్రం దొరికి పోతుంంటారు. అయినా వారి ప్రయాణం మాత్రం…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో లో 90 ఐ ఫోన్లు పట్టుకున్నారు అధికారులు. వాటి విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సల్ లో ఐ ఫోన్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. బట్టల చాటున ఐ ఫోన్లు తరలిస్తున్నారు కేటుగాళ్లు. ఓ పార్సల్ లో బట్టలు వున్నట్లు కార్గో కు చేరుకున్న ఆ పార్సల్ పై అనుమానం రావడంతో స్కానింగ్ చేసిన అధికారులు బట్టల చాటున…