మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్వన్ గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజరాహిల్స్లోని మిథాలినగర్లోని సఖీ సెంటర్కు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. మొన్ననే సీఎం కేసీఆర్ గంజాయి నిర్మూలన కోసం సమీక్ష నిర్వహించి చర్యలు…