సైబర్ చీటర్ నైజీరియన్ ను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్ లో నకిలీ పేర్లతో పరిచయం, ఆపై ప్రేమ , పెళ్లి అని ఓ యువతిని నమ్మించిన నైజీరియన్… తను యూకే లో డాక్టర్ అని చెప్పాడు. యూకే నుండి 40 వేల ఫౌండ్ల నగదు పార్సిల్ పంపిస్తున్నానని చెప్పిన చీటర్… ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ చేసాడు. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్సల్, ఐటి, మనీలాండరింగ్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిదని. మొదటి వారాంతంలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ సందడి నడుస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’పై అభిమానులు తమ అభిప్రాయాలను, రివ్యూలను పంచుకుంటుండగా, ఒక ఉల్లాసమైన మీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. Read Also : ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్ సైబరాబాద్ ట్రాఫిక్…
”హలో సార్.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ క్రెడిట్కార్డు, పర్సనల్ లోన్, హోమ్లోన్, ఇన్సూరెన్స్ ల పేరుతో చేసే ఫోన్కాల్స్అన్ని నిజమైనవి కాకపోవచ్చు. మీతో మాట్లాడుతున్న టెలీ కాలర్స్సైబర్నేరగాళ్లు ఆపరేట్చేస్తున్న కాల్సెంటర్ల నుంచి ఫోన్చేస్తుండొచ్చు. అలర్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలను తెలంగాణ పోలీసులు ట్రేస్ చేశారు. ఐటీ కంపెనీల తరహా కాల్సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న సైబర్నేరగాళ్లు కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగ యువతను తక్కువ జీతాలకు టెలీకాలర్స్గా రిక్రూట్చేసుకుంటూ వాళ్లతో ఫ్రాడ్…
ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసారు. కాల్ సెంటర్లోని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్ సెంటర్లోని 23 మందిలో 16 మంది అరెస్ట్ కాగా ఏడుగురు పరారీ అయ్యారు. బ్యాంక్ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ఆ ముఠాను అరెస్ట్ చేసారు. పలువురి ఖాతాల నుంచి 3 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పలు ఫిర్యాదుల మేరకు ఢిల్లీ వెళ్లి ముఠాను పట్టుకుంది ప్రత్యేక బృందం. ఢిల్లీ…
దేశవ్యాప్తంగా రోజురోజుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి జాబితా పెరిగిపోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు కేటుగాళ్లు మాత్రం ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ జంట ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు ఫోటోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన తలకు హెల్మెట్ ధరించడానికి బదులు పాలిథిన్ కవర్ను చుట్టుకుంది. Read Also: ఖేల్…
సైబరాబాద్ లో మందు బాబుల పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది లో డ్రంకెన్ డ్రైవ్ చేసిన 2119 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసారు. నగరంలో 30 శాతం రోడ్ ప్రమాదాలకు డ్రంకన్ డ్రైవ్ కారణం. ఇక్కడ మొత్తం 802 డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు చోటు చేసుకోగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 745 మంది గాయలపాలయ్యారు ఈ ఏడాది లో 7 నెలల వ్యవధిలో 23,368 మంది పై డ్రంకన్…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీపీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో శుక్రవారం సజ్జనార్ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకు ముందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009 లో దేశం లోనే సంచలనం…
ఎప్పటికప్పుడు వస్తున్నా కొత్త టెక్నాలజీతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు. బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి…
ఉద్యోగాల పేరుతో ఆన్లైన్లో ఎరవేసి బాధితుల నుంచి అందినకాడికి దోచుకున్నారు కేటుగాళ్లు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫెస్బుక్ లో నకిలీ ఐడి క్రియేట్ చేసి టోకరా వేస్తున్నారు. తాజాగా విజయ్ రెడ్డి అనే నిరుద్యోగి.. ఐటీ ఉద్యోగం కోసం 8 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఆ కేటుగాడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఐపీ…
సైబరాబాద్ లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. దాదాపు మూడు కోట్ల విలువ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను బ్రాండెడ్ విత్తనాలు అని చెప్పి అమ్ముతున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. రైతుల నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి బ్రాండెడ్ విత్తనాలుగా ప్యాక్ చేస్తుంది ముఠా. ఆ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు రైతులు. ఆ విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్…