Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి నేటికి 23 ఏళ్ళు పూర్తైంది. 23 ఏళ్లు పూర్తి కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేశ్రెడ్డి కమిషనరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నాయని.. సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో ఛాలెంజ్ గా మారాయన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని…