ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కేవలం ఆసక్తి మాత్రమే కాదు.. అందుకున్నది సాధిస్తున్నారు.. లక్షలు సంపాదిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. సంప్రదాయ పంటల కన్నా ఎక్కువగా ఔషద పంటలను ఎక్కువగా పండిస్తున్నారు.. వాటితో ఎక్కువ లాభాలను పొందుతూన్నారు..ఇప్పుడు మనం చెప్పుకొనే యువ రైతు ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి కలబంద సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఇక ఆ రైతు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. రైతుగా…