Bengaluru: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతితో అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవడంమే కాకుండా, పెళ్లి కోసమ మతం మారాలని ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మొగిల్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి బెంగళూర్ లోని టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి బాధిత యువతితో 2018 నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సదరు యువతి…
Mysore: చినుకు చినుకు కలిసి గాలి వానగ మారినట్టు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. కాలేజీకి వెళ్లి చదువుకుని ఉద్ధరిస్తారు అని కాలేజికి పంపిన తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిలింది. ఒకరికి కన్న కొడుకు శాశ్వతంగా దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. మరొకరికి కన్న కొడుకు హంతకుడిగా మారి వేదన పాలు చేసాడు. ఈ హృదయ విదారక ఘటన మైసూరులో చోటు చేసుకుంది. Read also:India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని…
అప్పు చేయడం మరియు తీర్చడం మానవ సహజం. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల అప్పు తీర్చిడం ఆలస్యం కావచ్చు. లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొచ్చు. ఏదేమైన ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోతే న్యాయస్థానాన్ని సంప్రదించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లి డబ్బులని రాబట్టుకోవాలి. అలా కాకుండా న్యాయాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టపరంగా నేరం. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తన దగ్గర అవసరానికి అప్పు చేసిన వ్యక్తిని కుటుంబంతో సహా ఇంట్లో పెట్టి తాళం…
Mumbai: ముంబైలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. కదులుతున్న టాక్సీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవపడి, తన బంధువులను కలిసేందుకు మలాడ్ లోని మల్వాని వెళ్లాలని భావించింది. ఇదే సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై టాక్సీ డ్రైవర్ కన్నేశాడు.
Lottery Ticket: లాటరీ టికెట్లు అంటే ఇండియాలో ముందుగా గుర్తుకువచ్చేది కేరళ రాష్ట్రమే. ఆ రాష్ట్రంలో లాటరీ టికెట్ల బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. కేరళ లాటరీలు అక్కడి సాధారణ ప్రజల్ని కూడా కోటీశ్వరులను చేసిన సంఘటను ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఈ లాటరీ టికెట్లే హత్యలకు దారి తీస్తున్నాయి. కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి.
పట్టుకోలేరు అనే ధీమాతో బంగారం అక్రమ రవాణాకు పాలపడుతున్నారు. చివరికి అధికారులకి చిక్కి జైలుకి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ మరియు సిరిసిల్ల జిల్లా పెద్దూరుకి చేందిన శివరాత్రి రవి,శివరాత్రి మల్లేష్, గొల్లెపు నాంపల్లి, శివరాత్రి హన్మంతు బ్రతుకు దెరువుకోసం దుబాయ్ వెళ్లారు.
టీ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకి వెళ్లిన నదీమ్ తాహెర్ ఎంతకి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కాల్ తియ్యలేదు. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తారీకున సంగారెడ్డి జిల్లా లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.
విజవవాద శివారులో 2 కోట్లు విలువ చేసే స్థలం ఉంది. ఎప్పటిలానే దాని సెట్టిల్ మెంట్ దందా సందీప్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో మణికంఠ సందీప్ సెట్టిల్ మెంట్ కి అడ్డుతగిలాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒక ఒప్పందానికి రావడానికి హత్యకి రెండు రోజుల క్రితం సమావేశం అయ్యారు.
Girlfriend Birth Day: గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజు ఓ యువకుడికి చావు వరకు తీసుకెళ్లింది. ప్రియురాలి బంధువులు అతడిని చితక్కొట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఛప్రాలో జరిగింది. ప్రస్తుతం యువకుడిని ఆస్పత్రికి తరలించిన వీడియో అక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియురాలి పుట్టిన రోజులు