Home
Crime
Crime News
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
ఒంగోలు సమీపంలో రైలు ప్రయాణంలో జరిగిన ఒక అసాధారణ ఘటనపై దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విచారణను తీవ్రతరం చేశారు. 2026 జూన్ 3వ తేదీన చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ (రైలు నెం. 12616) అసిస్టెంట్ లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై రైల్వే రక్షణ దళం (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. రైల్వే అధికారులు అందించిన వివరాల ప్రకారం.. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఒంగోలు సమీపంలో… -
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
కుటుంబ కలహాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. మనస్పర్ధల కారణంగా దాంపత్యంలో అలజడి రేగుతోంది. ఒకరినొకరు చంపుకునే వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. హైదరాబాద్లో తాజాగా కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. -
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ఒకడేమో పోలీస్.. కానీ గంజాయి స్మగ్లర్గా మారాడు... మరొకడేమో దొంగ.. కానీ పోలీస్ అవతారం ఎత్తాడు. ఒకడు జనానికి మత్తు అందిస్తూ అడ్డంగా సంపాదిస్తున్నాడు.. మరొకడు.. జనాన్ని మోసం చేస్తూ దోచుకుంటున్నాడు. -
Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
Crime: ప్రేమించిన యువతితో యువకుడు పారిపోయాడు. కానీ దీనికి మూల్యం మాత్రం యువకుడి వృద్ధుడైన తండ్రి చెల్లించుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. కొడుకు ప్రేమ వ్యవహారం కారణంగా 70 ఏళ్ల వ్యక్తిని అపహరించి, దారుణంగా కొట్టి, మూత్రం తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఆ ముఠా వృద్ధుడి వీడియోలు తీసి, షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. -
MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..
MBNR + KP VISHADALU: చిన్నపాటి సంఘటనలు.. క్షణికావేశం.. లేదా మద్యంచిచ్చు.. కారణాలు ఏవైనా కావచ్చు… కుటుంబాల్లో మాత్రం విషాదం నెలకొంటోంది. క్షణికావేశంలో పిల్లల్ని చంపి కుటుంబ పెద్దలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కూకట్పల్లి, రంగారెడ్డి జిల్లాల్లో అలాంటి దారుణాలే జరిగాయి. వివాహేతర బంధాలు.. భార్య, భర్త మధ్య గొడవలు.. మనస్పర్థల కారణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొడవల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ చాలా కేసుల్లో… -
Indore Murder: గర్ల్ఫ్రెండ్ను రేప్, హత్య చేసి ఇంత కూల్గా ఉన్నావేంట్రా.. భయం పుట్టిస్తున్న ఇండోర్ మర్డర్ కేసు..
Indore Murder: ఇండోర్లో ఎంబీఏ విద్యార్థిని హత్య, అత్యాచారం కేసు సంచలనంగా మారింది. తన గర్ల్ఫ్రెండ్ను రేప్ చేసి, అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పీయుష్ ధమనోతియా దారుణకాండ వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంత క్రూరమైన హత్యకు పాల్పడినప్పటికీ మీడియా ముందు ఎంతో ప్రశాంతంగా, చిరు నవ్వుతో కనిపించడం అతడి క్రూరత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. -
NOIDA LOVE DEATH: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు.. ఇంతలోనే
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో హఠాత్తుగా విగతజీవులుగా కారులో పడి ఉన్నారు. ప్రేమికుల రోజునే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నోయిడాలో జరిగింది. అసలు ఆ ప్రేమికులకు వచ్చిన కష్టమేంటి? వారు ఎలా చనిపోయారు? పోలీసులు ఏం చెబుతున్నారు? Also Read:Peddi Update: గ్రౌండ్లోకి దిగిన గ్లోబల్ స్టార్ టీమ్.. స్పోర్ట్స్ షెడ్యూల్తో బిజీగా ఉన్న ‘పెద్ది’ ! అది నోయిడా సెక్టార్ 107.. పట్టపగలే కాల్పుల శబ్దం.. ధనాధన్..… -
Crime News: భార్యను కాపురానికి పంపని అత్తను.. దారుణంగా హత్య చేసిన అల్లుడు
Crime News: విజయవాడలోని సింగ్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. -
Honey Trap : కిలాడీ లేడీ.. హనీట్రాప్లో పోలీసులూ, నేతలూ
హయత్నగర్లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావడం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డ్ చేయడం, తరువాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవడం.. ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్తో జరిగినట్లు… -
ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్మెంట్స్లో నివాసం…
తాజావార్తలు
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!