Love Jihad: ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని మహిళ గొంతు కోసి చంపిన ఉన్మాది..
- మతం మారలేదని, పెళ్లికి నిరాకరించిందని మహిళ హత్య..
- లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్న హిందూ సమాజం..
- మధ్యప్రదేశ్ ఘటనపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Jihad: మధ్యప్రదేశ్లో ఓ మహిళ ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన నవారాలోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 35 ఏళ్ల మహిళ ఇస్లాంలోకి మారాలని, తనను హింసించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఈ దారుణహత్య జరిగింది.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
బాధితురాలు భాగ్యశ్రీ నామ్దేవ్ ధనుక్పై షేక్ రయీస్(42) ఆమె ఇంట్లోనే దాడి చేసి, గొంతపై విచక్షణారహితంగా అనేక సార్లు పొడిచాడు, ఆమె అక్కడికక్కడే మరణించింది. కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘రయీస్ ఆమె జుట్టును పట్టుకుని, కొట్టి, వేధించేవాడు. అతను చాలా కాలంగా వివాహం,మత మార్పిడి కోసం ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. నా సోదరి నిరాకరించింది, దీంతో అతను రాత్రిపూట ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసాడు’’ అని ఆమె సోదరి సుభద్ర బాయి వెల్లడించింది.
నిందితుడిపై హత్య నేరం మోపినట్లు ఏఎస్పీ అంతర్ సింగ్ కనేష్ చెప్పారు. ఈ సంఘనట హిందూ సమాజంలో ఆగ్రహానికి కారణమైంది. ‘‘లవ్ జిహాద్’’ కేసుగా అభివర్ణిస్తూ నిరసనకారుల తరుపున వాదిస్తున్న అమిత్ వరుడే ఆరోపించారు. మూడు రోజుల క్రితమే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినా కూడా, చర్యలు తీసుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. ప్రస్తుతం, నిందితుడి ఆక్రమణలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!