Kerala: 2005లో కేరళలో సంచలనంగా మారిన సీపీఎం కార్యకర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది 19 ఏళ్ల క్రితంత కన్నూర్ జిల్లాలో సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలస్సేరి కోర్టు జీవిత ఖైదు విధించింది. కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల కార్యకర్త రజిత్ని 2005 అక్టోబరు 3న చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసి చంపారు. Read Also: BSNL Recharge: ఆలోచించిన…