Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ఏపీలో మళ్ళీ ఐదు వందలు దాటిన కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో మళ్ళీ ఐదు వందలు దాటిన కరోనా కేసులు…

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 శాంపిల్స్‌ పరీక్షించగా.. 567 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 8 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 437 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,93,65,385కు చేరగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు…
    • శాస్త్ర‌వేత్త‌ల ఆందోళ‌న‌:  మూడు ద‌శాబ్దాలుగా అదే ప‌రిస్థితి… ఇలానే కొన‌సాగితే…
      #Top Story

      శాస్త్ర‌వేత్త‌ల ఆందోళ‌న‌: మూడు ద‌శాబ్దాలుగా అదే ప‌రిస్థితి… ఇలానే కొన‌సాగితే…

      క‌రోనా మ‌హ‌మ్మారి వంటి వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ప్ప‌టికీ క‌రోనా వ‌ద‌ల‌ట్లేదు. గ‌త రెండేళ్ల నుంచి త‌గ్గిన‌ట్టే త‌గ్గీ మ‌ళ్లీ విజృంభిస్తోంది.  వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా సోకుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. అయితే, అనేక జ‌బ్బుల‌కు పూర్తిస్థాయి మందులు లేవు.  ముఖ్యంగా యాంటీబ‌యాటిక్ మందుల కొర‌త తీవ్రంగా ఉన్న‌ది.  మూడు ద‌శాబ్దాల నుంచి ఈ కొర‌త ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  గ‌త కొంత కాలంగా యాంటిబయాటిక్ రెసిస్టెంట్…
    • కొత్త నిబంధ‌న‌లు:  రెండు డోసులు తీసుకున్నా ఆ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి…
      #Top Story

      కొత్త నిబంధ‌న‌లు: రెండు డోసులు తీసుకున్నా ఆ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి…

      మ‌హ‌మ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకొక‌ముందే మ‌ర‌లా మ‌హ‌మ్మారి కేసులు పెరుగుతున్నాయి.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, రెండు డోసులు తీసుకున్న‌ప్ప‌టికీ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.  వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌ల మొద‌లైంది.  ఇక‌, క‌రోనా స‌మ‌యంలో అమెరికా ఎన్ని ఇబ్బందులు ప‌డిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  వ్యాక్సిన్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నా అక్క‌డ కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక‌, ఇదిలా ఉంటే, అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల ఆంక్ష‌ల‌ను ఇప్ప‌టికే బైడెన్ ప్ర‌భుత్వం స‌డ‌లించింది.  అంత‌ర్జాతీయంగా కేసులు…
    • క‌రోనాతో ర‌ష్యా విల‌విల‌… రికార్డ్ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు…
      #Top Story

      క‌రోనాతో ర‌ష్యా విల‌విల‌… రికార్డ్ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు…

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూనే ఉన్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌రింత బ‌ల‌ప‌డి విరుచుకుప‌డుతున్న‌ది.  ప్ర‌స్తుతం ర‌ష్యాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు రికార్డ్ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, వెయ్యికిపైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.  క‌ట్ట‌డికి క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు త‌గ్గ‌డం లేదు.  తాజాగా ర‌ష్యాలో 36,446 కేసులు న‌మోద‌వ్వ‌గా, రికార్డ్ స్థాయిలో 1106 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంతో క‌ట్టడి చేసేందుకు అక్టోబ‌ర్ 30 నుంచి న‌వంబంర్ 6 వ‌ర‌కు…
    • వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హెల్త్‌ డైరెక్టర్
      #తెలంగాణ

      వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హెల్త్‌ డైరెక్టర్

      కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్‌ మీడియా వేదికగా కొందరు ఫేక్‌గాళ్లు.. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్‌లు, షేర్లతో అది కాస్త వైరల్‌ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్‌ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ..…
    • తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…
      #తెలంగాణ

      తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…

      తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 190 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 111 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,70,643 కు చేరగా.. రికవరీ కేసులు 6,62,592 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
    • కొత్త వేరియంట్‌ తో థర్డ్‌ వేవ్‌ ముప్పు..!
      #Top Story

      కొత్త వేరియంట్‌ తో థర్డ్‌ వేవ్‌ ముప్పు..!

      దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్టానికి కేసులు తగ్గాయి. ఇది సంతోషించాల్సిన విషయం. ఐతే, థర్డ్‌ వేవ్‌ భయాలు మాత్రం మనల్ని వీడలేదు. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో భయాలు కూడా ఎక్కువవుతున్నాయి. బ్రిటన్‌,రష్యా, చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాలలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పుడు థర్డ్‌ భయం వెంటాడుతోంది. ఇప్పటికే మన దేశంలో ప్రారంభమైందని కొందరు…
    • ఏపీ కరోనా : నేడు పెరిగిన కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా : నేడు పెరిగిన కేసులు…

      ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈరోజు పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,944 శాంపిల్స్‌ పరీక్షించగా.. 415 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.. మరో 6 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 584 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,93,25,840 కు…
    • పెరుగుతున్న కరోనా కేసులు.. చైనాలో మళ్లీ లాక్‌డౌన్
      #Top Story

      పెరుగుతున్న కరోనా కేసులు.. చైనాలో మళ్లీ లాక్‌డౌన్

      కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్‌జౌ నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల…
    • కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్‌
      #అంతర్జాతీయం

      కరోనా మహమ్మారి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్‌

      కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిన సమయంలో.. మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయని ఆశగా ఎదురుచూశారు.. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా ఆ తర్వాత రష్యా, యూకే, అమెరికా.. ఇలా పలు దేశాల్లో క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని,…
    ←1…8182838485…194→

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 17, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions