Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : థర్డ్ వేవ్ భయం.. పాఠశాలలు పునఃప్రారంభం
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : థర్డ్ వేవ్ భయం.. పాఠశాలలు పునఃప్రారంభం

    • ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్…
      #జాతీయం

      ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్…

      నిన్న ఆపఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తరలించిన 78 మందిలో 16 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా, మొత్తం 78 మందిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. తాలిబాన్ ల ఆక్రమణ తర్వాత మరింత దిగజారుతుంది అక్కడి భద్రతా పరిస్థితి. భారత్ పౌరులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ ను వీడిపోవాలనుకుంటున్న ఆదేశ పౌరులను సైతం తరలించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది భారతదేశం. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి 228 మంది భారతీయ పౌరులతో…
    • ఇండియాలో మ‌ళ్లీ పెరిగిన కేసులు…
      #Top Story

      ఇండియాలో మ‌ళ్లీ పెరిగిన కేసులు…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  అక్టోబ‌ర్‌లో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.  త‌ప్ప‌ని స‌రిగా మాస్క్‌లు పెట్టుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.  ఇదిలా ఉంటే గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 37,593 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,25,12,366 కి చేర‌గా ఇందులో 3,17,54,281 మంది ఇప్ప‌టికే కోలుకున్నారు.  3,22,327 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.…
    • డెల్టా వేరియంట్ బాధితుల్లో 300 రెట్లు అధికంగా వైరస్‌…
      #Top Story

      డెల్టా వేరియంట్ బాధితుల్లో 300 రెట్లు అధికంగా వైరస్‌…

      ప్ర‌పంచంలో చాలా దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  మొద‌టి త‌రం క‌రోనా వైర‌స్ కంటే మ్యూటేష‌న్ల త‌రువాత వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు ప్ర‌పంచంలో అత్య‌ధికంగా పెరుగుతున్నాయి.  వేగంగా వ్యాప్తి చెంద‌డంతో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య‌ను కూడా ఈ వేరియంట్ పెంచుతున్న‌ది.  ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టీకాల‌ను త‌ప్పించుకునే గుణం క‌లిగి ఉండ‌టంతో ఈ వేరియంట్ క‌ట్ట‌డి క‌ష్టంగా మారింది.  అయితే, డెల్టా వేరియంట్ తో బాధ‌ప‌డే బాధితుల్లో ఈ వేరియంట్ 300 రెట్లు అధికంగా…
    • తెలంగాణ కరోనా అప్డేట్…
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్…

      తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 389 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 420 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,55,732 కు చేరగా.. రికవరీ కేసులు 6,45,594 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
    • ఏపీలో నేడు పెరిగిన కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో నేడు పెరిగిన కరోనా కేసులు…

      ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,890 సాంపిల్స్ పరీక్షించగా.. 1,248 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,715 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,04,590 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,77,163 కి…
    • 60 లక్షల విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు : సబితా ఇంద్రారెడ్డి
      #తెలంగాణ

      60 లక్షల విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు : సబితా ఇంద్రారెడ్డి

      వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం…
    • బూస్ట‌ర్ డోసుతో నాలుగింత‌ల ర‌క్ష‌ణ‌…
      #Top Story

      బూస్ట‌ర్ డోసుతో నాలుగింత‌ల ర‌క్ష‌ణ‌…

      క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టాలంటే త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.  వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కారం కావ‌డంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు.  వ్యాక్సిన్ ఇస్తున్న‌ప్ప‌టికీ కొత్త కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో రెండు డోసుల‌తో పాటుగా బూస్ట‌ర్ డోసును కూడా అందిస్తున్నారు.  ఫైజ‌ర్‌-ఎన్‌బ‌యోటెక్ సంస్థ‌లు సంయుక్తంగా త‌యారు చేసిన ఫైజ‌ర్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోసుల‌ను ఇజ్రాయిల్‌లో వృద్ధుల‌కు అందిస్తున్నారు.  బూస్ట‌ర్ డోసులు తీసుకున్న 60 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధుల్లో క‌రోనా వైర‌స్ సోక‌డం, ఆసుప‌త్రుల్లో చేర‌డం…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 25,467 కొత్త కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,24,74,773కేసులు న‌మోద‌వ్వ‌గా, ఇందులో 3,17,20,112 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  3,19,551 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇక 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 354 మంది మృతి చెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,35,110 కి చేరింది.…
    • తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్.. స్థిరంగా కేసులు..
      #తెలంగాణ

      తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్.. స్థిరంగా కేసులు..

      తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 74,634 శాంపిల్స్‌ పరీక్షించగా… 354 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 427 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,55,343కు పెరగా.. 6,45,174 మంది బాధితులు పూర్తిస్థాయిలో రికవరీ అయ్యారు..…
    ←1…107108109110111…194→

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions