14 Months Child Test Positive for Coronavirus in Niloufer: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ఏడాది కాలంగా ఊపిరి పీల్చుకున్న జనాలు.. గత వారం రోజుల నుంచి భయాందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం.. కేరళ సహా తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా ఐదుగురు మృతి చెందడం. తెలంగాణలో కూడా గురువారం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో నాలుగు కేసులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. Also…
Centre holds review meet after Coronavirus Cases increase in Kerala: కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…
Corona : కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సింగపూర్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
TS Govt Alerts Gandhi Hospital over Coronavirus Cases Raise in India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతిచెందారు. కేరళలో నలుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్లో ఒకరు చనిపోయారు. కేరళలో కొత్త వేరియంట్ జేఎన్ 1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల…
కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదల హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. 24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరిందని తెలిపింది కేంద్రఆరోగ్య శాఖ. మొన్నటి వరకు…
PM Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చేసిన ప్రకటన బ్రిటన్ అంతటా దుమారం రేపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం రెండవ లాక్డౌన్ విధించడం కంటే 'లాక్డౌన్ కంటే కొంతమందిని చనిపోవడానికి అనుమతించడం మంచిది' అని అన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Two Sri Lankan Cricketers tested positive for Coronavirus ahead of Asia Cup 2023 ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలయింది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.…
COVID 19 Cases Rise 80 Percent Globally in 28 Days: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ కేసులు గత ఏడాది కాలంగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెద్దగా లేవు. అయితే కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ (కొవిడ్-19 ఈజీ.5.1)లోకి రూపాంతరం చెందిన మహమ్మారి.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 28 రోజుల్లో దాదాపు 1.5 మిలియన్…
New Covid-19 Variant EG.5.1 is now spreading rapidly in UK: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి కేసులు గత ఏడాదికి పైగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్లో ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. విదేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్లో కొవిడ్-19 కొత్త వేరియంట్ ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ కేసులు బ్రిటన్లో ఎక్కువగా…
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నా నియోజకవర్గాన్ని విడిచిపెట్టినందుకు చాలా చింతిస్తున్నాను అని పదవికి రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ మాట్లాడారు. మేయర్గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను..