తెలంగాణలో ఒక్కో ఎన్నిక వస్తోంది, ముగుస్తోంది. కానీ…. వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. హమారా నంబర్ కబ్ ఆయేగా అంటూ కనిపించిన వాళ్ళనల్లా వాకబు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఆ.. ఆశలపల్లకి ఊరేంగింపులకు ముగింపు దొరుకుతుందా? మేటర్ కొలిక్కి వస్తుందా? అంత తీవ్రమైన ఎదురుచూపుల్లో ఉన్న ఆ నాయకులు ఎవరు? దేని కోసం చూస్తున్నారు? పదవి కోసమైనా… ఇతర ఏ ఛాన్స్ కావాలన్నా…. నిరీక్షణ అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అది పార్టీ…
జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గందరగోళం నేపథ్యంలో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు అనంతరం ఎన్నిక నిర్వహించాలని ఎంపీ చామల కిరణ్ కోరారు. కాంగ్రెస్ ఎంపీ, కౌన్సిలర్ల తీరుకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ ముందు బైఠాయించారు MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి,BRS కౌన్సిలర్లు. Also Read:India Post GDS Recruitment 2026: గ్రామీణ డాక్ సేవక్…
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపాలిటీలలో వార్డు మెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. అనంతరం కార్పొరేషన్ లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రారంభంకానుంది. వీటితో పాటు మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత నెలకొంది. Also Read:Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్…
Asaduddin Owaisi: మాలేగావ్లో ‘‘టిప్పు సుల్తాన్’’ ఫొటో వివాదం మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో ఉంచడం వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ సప్కల్ టిప్పు సుల్తాన్ను ఛత్రపతి శివాజీ మహారాజ్తో పోల్చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.
PM Modi: అస్సాం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ విమర్శలను తీవ్రం చేశారు. శనివారం గౌహతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ను ‘‘మావోయిస్ట్-ముస్లిం లీగ్’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎప్పుడూ దేశ భద్రతను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని చొరబాటుదారుల చేతిలోకి వెళ్లేలా చేయాలనుకుంటుందని ఆరోపించారు. దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న వారిని కాంగ్రెస్ గొప్పగా చూపుతోందని అన్నారు. Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్లో…
కర్ణాటక కాంగ్రెస్లో అధికార మార్పుపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య కుర్చీ పంచాయితీ నడుస్తోంది. గతంలో హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి
మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఎలా ఉంది? రిజల్ట్స్పై ఆ పార్టీకున్న లెక్కలేంటి? గాంధీభవన్ నుంచి జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు వెళ్ళాయి? టఫ్ అనుకున్న జిల్లాల్లో రెడీ చేసుకుంటున్న స్కెచ్ ఏంటి? క్యాంప్ పాలిటిక్స్కు ఛాన్స్ ఉందా? లెట్స్ వాచ్. అన్నీ గెలిచి తీరాల్సిందే..! అవకాశం ఉన్న చోటల్లా… వచ్చే వాళ్లను కలుపుకుని పోండి..అంతేగానీ…. అవకాశం మాత్రం చేజారొద్దు. జిల్లా నాయకత్వాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దల దిశా నిర్దేశం ఇది. ఈ ఆదేశాల చుట్టూనే…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష ఎంపీల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇక పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వరుసగా విడుదల చేస్తున్నారు.
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. పుస్తకం బయటకు రావడం వెనుక కుట్ర జరిగిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.