శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసానాయకేకి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ 'X' ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. సోమవారం దిసానాయక్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు
చరిత్రలో మొదటిసారిగా 20500 గంటల ఫ్లయింగ్ ట్రైనింగ్ టైమింగ్ ఈ బ్యాచ్ క్యాడెట్లు చేశారు అని… దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ లకు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా. కోవిడ్ సమయంలో 3800 గంటలు ప్రయాణించారు ఐఎఎఫ్ టీమ్. సమయానికి ఆక్సిజన్ చేరవేయడంలో ఐఎఎఫ్ కీలక పాత్ర పోషించింది. 161 మంది క్యాడేట్ లకు అభినందనలు తెలిపారు. Read Also : భారత్ కరోనా : 2 వేలకు…